- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : ఢిల్లీ హింస చెలరేగి దాదాపు మూడు రోజులు గడిచాక నేడు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘శాంతి, సామరస్యం మన సంస్కృతిలో కీలకం. ఢిల్లీ సోదర, సోదరీమణులు శాంతి పునస్థాపనకు సోదరభావాన్ని పాటించండి. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తోడ్పడండి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. బుధవారం సాయంత్రానికి ఈ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 24కు చేరింది.
Next Story