- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్ల టీకాలు అందజేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ఈ నేపథ్యంలో భారత ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ SpiceJet.. ప్రధాని మోడీ, వైద్య సిబ్బందిని వినూత్న రీతిలో అభినందించింది. మైల్స్టోన్ అధిగమించిన సందర్భంగా స్పైస్ జెట్.. విమానంపై మోడీ, వైద్య సిబ్బంది ఫోటోలను ముద్రించి అభినందనలు తెలిపింది.
Next Story