- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిఠాపురం ఎమ్మెల్యేకు కరోనా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన కరోనా టెస్టులు నిర్వహించుకోగా ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ తేలిందని వైద్యులు ప్రకటించారు. దీంతో కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో దొరబాబు చేరారు.కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన కరోనా టెస్టులు నిర్వహించుకోగా ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ తేలిందని వైద్యులు ప్రకటించారు.
దీంతో కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో దొరబాబు చేరారు.కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Next Story






