- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. ఆ వీడియో కర్ణాటక ప్రభుత్వం పరువు తీసేలా ఉంది. ఈ ఊదంతంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఒక కోవిడ్ సెంటర్ లో పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇది గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడది వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు కోవిడ్ రోగులకు ట్రీట్ మెంట్ ఇచ్చే తీరు ఇదేనా..? అంటూ సర్కారుపై మండిపడుతున్నాయి. ఇటు ఈ ఉదంతంపై ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు అధికారులపై ఫైరయ్యారు. క్వారంటైన్ సెంటర్ లోకి పందులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ ఒక్క వీడియో చాలు యడ్డి సర్కారు ఎంతలా ఫెయిల్ అయ్యిందో చెప్పడానికి అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.
Next Story