- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజూర్నగర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూర్నగర్లో చోటుచేసుకుంది. పీర్లకొట్టం బజారులో నివాసం ఉంటున్న భానుప్రకాశ్(27) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు కరోనా, లాక్డౌన్ కావడంతో ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. కుటుంబ పోషణ కూడా కష్టతరం అయింది. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భానుప్రకాశ్ ఉరివేసుకున్నాడు.
Next Story