- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దక్షిణ ఫిలిప్పీన్స్లో మిలటరీ విమానం ఆదివారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఆ దేశానికి చెందిన సీ-130 విమానం సులు ప్రావిన్స్లోని జోలో ద్వీపంలో రన్ వే పై దిగే సమయంలో అదుపు తప్పి క్రాష్ అయినట్టు ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ సిరిలిటో సోబెజనా ఆ దేశ వార్తా సంస్థ ఏఎఫ్పీకి తెలిపారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 85 మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద నుంచి 40 మందిని కాపాడినట్టు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.
Next Story