- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో వెబ్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఈ మేరకు పీజీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేశ్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన సీట్ల కేటాయించనున్నట్లు వివరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కన్వీనర్ కోటా కింద 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలో 8,040 సీట్లు అందుబాటులో ఉన్నాయని రమేష్ బాబు వెల్లడించారు.
Next Story