- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డిజీల్పై 30 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 92.58 ఉండగా.. డీజిల్ రూ. 83.22గా ఉంది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ. 90.73కు పెరిగింది. ప్రస్తుతం కరోనా, లాక్డౌన్తో ఓ వైపు సామాన్యులు సతమతం అవుతుంటే.. వరుసగా నిత్యావసరాలపై ధరలు పెంచడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story