- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాయలసీమను రతనాల సీమ అని ఊరికే అనలేదు. అక్కడి భూముల్లో రత్నాలు, వజ్రాలు పొదిగి ఉన్నాయని అందరికీ తెలిసిందే. వర్షాకాలం సమీపించిందంటే స్థానికులు ఖాళీగా ఉన్న భూములు, పొలాల్లో రత్నాల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.
ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరకడంతో అదృష్టం కలిసొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యాపారి రూ.3 లక్షలు చెల్లించి అతని నుంచి వజ్రాన్ని కొనుగోలు చేశాడు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.12లక్షలు ఉంటుందని సమాచారం. అయితే, నెలరోజుల వ్యవధిలో దాదాపు రూ.5 కోట్ల విలువైన వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.దీంతో రాత్రికి రాత్రే ఆ వ్యక్తి లక్షాధికారి కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
Next Story