- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్:
వేములవాడకు వెళ్లే దారిలో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టగా ఒకరు మృతిచెందారు.ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బావుపేట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..రాంనగర్లో నివాసముంటున్న ఎలగందల రాజు బైకుపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Next Story