నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

by  |
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
X

దిశ, నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈఘటనలో ఒకరు మరణించగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా త్రిపురారం మండలం కంపసాగర్ చెందినవారు. ఇబ్రహీంపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్షతగాత్రులను పరామర్శించారు.

Next Story

Most Viewed