- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం ఖతగాం గ్రామంలో చందుపై శంకర్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో చందుకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో చందును చికిత్స నిమిత్తం నిజామాబాద్ అసుపత్రికి తరలించారు. కాగా పాత కక్షలను మనస్సులో పెట్టుకుని చందుపై శంకర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శంకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story