- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకోవాలని చెప్పారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఇక శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని గౌతమ్ సవాంగ్ చెప్పారు.
Next Story