- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభణకు కేంద్ర నిర్లక్ష్య వైఖరే కారణం అంటూ ప్రజలు, ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఆక్సిజన్ అని, ప్రధాన మంత్రికి ఇల్లు కాదని రాహుల్ గాంధీ అన్నారు.
देश को PM आवास नहीं, सांस चाहिए! pic.twitter.com/jvTkm7diBm
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2021
ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ సెంట్రల్ విస్టాపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. “దేశానికి కావలసింది ఆక్సిజన్.. ప్రధాన మంత్రికి ఇల్లు కాదు” అని అన్నారు. ‘సెంట్రల్ విస్టా’ క్రిమినల్వేస్టేజ్ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఢిల్లీలో కొత్త పార్లమెంట్(సెంట్రల్ విస్టా)ను కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో పార్లమెంట్, సచివాలయం, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ప్రధాన మంత్రి ఉండడానికి ఇల్లు నిర్మిస్తారు.