శ్మశానవాటికల వద్ద ఆందోళన

by  |
శ్మశానవాటికల వద్ద ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మృతదేహాల ఖననం వివాదాస్పదం అవుతోంది. రాజమండ్రిలో కరోనా మృతుల చితాభస్మాన్ని గోదావరిలో కలుపుతున్నారని స్థానికులు శ్మశానవాటికల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము అలా చేయడం లేదని శ్మశానవాటికల నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed