- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మహంకాళి అమ్మవారు ఇవాళ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మహంకాళి ఆలయంలో నిత్య చండీయాగం కూడా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story