- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: పెన్షనర్లకు కరోనా చికిత్సను ఉచితంగా అందించాలని తెలంగాణ పెన్షనర్ల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య, ఫైనాన్స్ సెక్రటరీ జ్ఞానేశ్వర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుందని, దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వయస్సు మళ్లిన వారికి త్వరగా సోకే ప్రమాదం ఉందన్నారు. పెన్షనర్లకు నిజాం ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందించాలని కోరుతూ ఈ మేరకు సీఎం కేసీఆర్కు మెయిల్ ద్వారా వినపతిపత్రం సమర్పించారు.
Next Story