- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య విగ్రహాలను, స్మారక స్థూపాలను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలు దారుణంగా ఉన్నాయని.. రాజకీయాలు వ్యాపారమయమైనాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నంది ఎల్లయ్య విలువలతో కూడిన రాజకీయం చేశారని అన్నారు. ఆయన దళితుల్లో దిగ్గజమని కొనియాడారు.
Next Story