- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: మంథని మండలంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. గుంజపడుగులో వామన్ రావు కుటుంబ సభ్యులను ఉత్తమ్ పరామర్శించారు. వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జంట హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి హత్యలను ప్రోత్సహిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ నేతలు భయపెడుతున్నారని చెప్పారు.
Next Story