- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఫైరయ్యారు. సీఎం జగన్ .. బీజేపీతో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలకు దేశ వనరుల్ని దోచి పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించొద్దన్నారు.
Next Story