- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కంటోన్మెంట్ : సామాజిక మాధ్యమాలలోని యాప్ల ద్వారా కరెంట్ బిల్లు చెల్లించవచ్చని బోయిన్పల్లి డివిజనల్ ఇంజనీర్ భిక్షపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 7 నుంచి 1 గంట వరకు సంబంధిత బిల్ కౌంటర్లో బిల్లు చెల్లించవచ్చన్నారు. కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ యాప్లు పేటీఎం, ఫోన్ పే, బిల్లు డెస్క్, టీ వాలెట్ వాటిల్లో బిల్లులు చెల్లించవచ్చు అని డివిజనల్ ఇంజనీర్ భిక్షపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, సకాలంలో కరెంటు బిల్లులు చెల్లించి అపరాధ రుసుములు లేకుండా చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story