యాదాద్రిలో పవిత్రోత్సవాలు ప్రారంభం

by  |
యాదాద్రిలో పవిత్రోత్సవాలు ప్రారంభం
X

దిశ, ఆలేరు: యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనునున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. అయితే ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించాల్సిన సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహ నిత్య కల్యాణోత్సవ పర్వాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. బాల ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ లక్ష్మి నరసింహ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.



Next Story