- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోటగిరి: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుల పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని కోటగిరి మండల సర్పంచ్ ఫోరం కన్వీనర్ పత్తి లక్ష్మణ్.. కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులను ఘాటుగా హెచ్చరించారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజకీయ విలువలను విస్మరించి కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులు.. పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుల పైన చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామన్నారు. ఇక నుంచి ఇలాంటి దిగజారే మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Next Story