భైంసాలో పగలు మోడు.. రాత్రి చిలకల గూడు

by  |
భైంసాలో పగలు మోడు.. రాత్రి చిలకల గూడు
X

దిశ, ముధోల్: బైంసా పట్టణంలోని పాత పోస్టాఫీస్ ప్రాంతంలోని రావిచెట్టు చూపరులను కట్టిపడేస్తోంది. పగలు చుస్తే ఆకులు రాలి, ఎండిన చెట్టులా కనిపిస్తూ.. రాత్రిళ్లు మాత్రం పచ్చని చెట్టులా చిగురిస్తోంది. అదేంటీ! అనుకుంటున్నారా? రాత్రి సమయంలో ఈ చెట్టుపై కొన్ని వేల సంఖ్యలో చిలకలు గూడు ఏర్పాటు చేసుకోవడంతో చిలకలగూడులా మారుతోంది.

Next Story

Most Viewed