- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
పార్లమెంట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. కరోనా నేపథ్యంలో షెడ్యూల్ కన్నా ముందే సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం సమావేశాలు అక్టోబర్ 1వరకు జరగాల్సిఉంది. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎనిమిది రోజుల ముందే సమావేశాలను ముగించారు. ఈ మేరకు రాజ్యసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు మధ్యాహ్నం వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ప్రకటన వెలుపడిన కొద్దిగంటల్లోనే లోక్ సభనూ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కాగా ఈ సమావేశాల్లో 25బిల్లులను లోక్ సభ ఆమోదించింది.
Next Story