కోవర్ట్ ఆపరేషన్ లో బిజీగా ఉన్న పరిణీతి..

by  |
కోవర్ట్ ఆపరేషన్ లో బిజీగా ఉన్న పరిణీతి..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా ప్రస్తుతం ఓ కోవర్ట్ ఆపరేషన్ లో బిజీగా ఉన్నారు. రిబుదాస్‌ గుప్తా దర్శకత్వంలో పరిణీతి చోప్రా నటించిన “ద గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌” చిత్రం ఓటిటి లో ప్రేక్షకులకు తెగనచ్చేసింది. దీంతో రిబు, పరిణీతి కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పరిణీతి ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించనున్నారట. దోషులను పట్టుకునేందుకు ఆమె ఓ కోవర్ట్ ఆపరేషన్ చేసి వారిని ఎలా పట్టుకుందో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed