- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా ప్రస్తుతం ఓ కోవర్ట్ ఆపరేషన్ లో బిజీగా ఉన్నారు. రిబుదాస్ గుప్తా దర్శకత్వంలో పరిణీతి చోప్రా నటించిన “ద గాళ్ ఆన్ ది ట్రైన్” చిత్రం ఓటిటి లో ప్రేక్షకులకు తెగనచ్చేసింది. దీంతో రిబు, పరిణీతి కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పరిణీతి ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించనున్నారట. దోషులను పట్టుకునేందుకు ఆమె ఓ కోవర్ట్ ఆపరేషన్ చేసి వారిని ఎలా పట్టుకుందో వేచి చూడాల్సిందే.
Next Story