- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. లాక్ డౌన్ వల్ల ఈ అదృష్టం కలగడం ఆనందంగా ఉందని చెప్తోంది. డైరీ మిల్క్ యాడ్ చూసిన ఈ భామ.. మీరు 90వ దశకానికి చెందిన పిల్లలు అయితే ఈ యాడ్ ను చూసి ఎంజాయ్ చేయమని పోస్ట్ పెట్టింది. మీరు కచ్చితంగా ఉద్వేగానికి లోనవుతారు అంటోంది. ఆ అందమైన, సరళమైన రోజులే వేరు…టీవీ లో వస్తున్న ప్రతీ యాడ్ ను చూస్తూ మ్యూజిక్, లిరిక్స్ తో సహా పాడడం, హృదయపూర్వకంగా ఫోన్ నంబర్లను గుర్తుపెట్టుకోవడం, టేప్ క్యాసెట్ లు, గోడలపై సినిమా పోస్టర్లు .. అన్నీ మధుర జ్ఞాపకాలే అని చెప్తోంది. ఆ రోజుల్లో మనుషుల్లో ఎంత ప్రేమ, ఎంత అమాయకత్వం ఉండేది… బహుశా ఈ వైరస్ మళ్లీ ఆ వ్యక్తులుగా మారాలని సూచించేందుకే వచ్చిందేమో అంటోంది పరిణీతి. అయితే ఈ యాడ్ పోస్ట్ చేయడానికి డైరీ మిల్క్ సంస్థ నాకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు.. ఇది నా జ్ఞాపకం మాత్రమే అని తెలిపింది భామ.