- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
హైదరాబాద్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. లంగర్ హౌస్లోని ప్రశాంత్ నగర్లో గురువారం పిచ్చికుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పనితీరుపై చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సిబ్బంది నిర్వహణలోపం వల్లే ఇవాళ తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story