- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పాకిస్థాన్ ఆర్మీ వరుసగా రెండోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్ షెల్స్తో కాల్పులకు తెగబడింది. అయితే, ఈ కాల్పుల్లో భారత సైనికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, పాక్ సైన్యం శనివారం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Next Story