- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్లోని మసూద్ ఆజర్, అతని సోదురుడిపై NIA చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ స్పందించింది. పుల్వామా దాడి ఘటనలో పాక్ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ దేశం వింత వాదనకు దిగింది. చార్జిషీటులోని ఆధారాలు రుజువు చేయడంలో భారత్ ఘోరంగా విఫలమైందని తెలిపింది.
ఈ పరిణామం భారత్ సంకుచితత్వాన్ని సూచిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇలాంటి ఆరోపణలు తమపై చేస్తుందని పాక్ వెల్లడించింది.
Next Story