- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జల్పల్లి: విధుల్లో అలసత్వం వహిస్తున్నారన్న అభియోగంపై పహాడీ షరీఫ్ ఇన్ స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ కుమారస్వామిలను సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జల్పల్లిలో జరిగిన ఓ ఘటన విషయంలో ఇన్ స్పెక్టర్, ఎస్ఐపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మూడు నెలల క్రితం ఎస్ఐ కుమారస్వామిని ఎల్బీ నగర్ సీసీఎస్కు బదిలీ చేశారు. అనంతరం శాఖాపరమైన విచారణ చేపట్టిన అధికారులు ఆరోపనలు నిజం కావడంతో పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ కుమారస్వామిలను సస్పెండ్ చేశారు. ఓ ఘటనలో డబ్బుల డిమాండ్ చేసిన కారణంగానే సస్పెండ్కు గురయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story