- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్ : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ఫైనల్లో ఓడిపోయింది. ఈ సీజన్ తొలి బీడబ్ల్యూఎఫ్ 300 టోర్నమెంట్లో రాణించడం ద్వారా ర్యాంకులు మెరుగుపరుచుకోవాలని భావించిన పలువురు భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది.
మహిళల సింగిల్స్లో ఫైనల్ చేరిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. రియో గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్పై 12-21, 5-21 తేడాతో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్స్లో మొదటి నుంచి మారిన్ దూకుడుగా ఆడింది. మారిన్ వేగానికి పీవీ సింధు వద్ద సరైన జవాబు లేకుండా పోయింది. మ్యాచ్ మొత్తంలో ఏ సమయంలోనూ పీవీ సింధు ధీటుగా ఆడలేదు. కరోలినా మారిన్కు 2021లో ఇది మూడో టైటిల్ కావడం గమనార్హం.
ఇక పురుషుల సింగిల్స్లో వరల్డ్ నెంబర్ 1 విక్టర్ అక్సెల్సెన్ 21-16, 21-6 తేడాతో కున్లవుత్పై విజయం సాధించి చాంపియన్గా నిలిచాడు.
Next Story