- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబూబాద్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఎనిమిది పశువులను బలిగొన్నది. మహబూబూబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలంలోని వసురాం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు ఎద్దులు, ఒక ఆవు కరెంట్ షాక్తో మృత్యువాత పడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. గుగులోత్ రవి, గుగులోత్ బాలు, గుగులోత్ శంకర్, గుగులోత్ లచ్చు, గుగులోత్ కిషన్, గుగులోత్ వీరన్న, గుగులోత్ వెంకట్ రావులకు చెందిన ఏడు ఎద్దులు, ఒక ఆవు పశుగ్రాసానికి వెళ్లగా తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన పశువుల విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
Next Story