- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: తమను విధులకు హాజరుకావొద్ఢనడం దారుణమని దుర్గ గుడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రోజే తమను శుక్రవారం నుండి విధుల్లోకి రావొద్దని అధికారులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గ గుడి రథం మండపం వద్ద వారు ఆందోళనకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story