- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: కొవిడ్-19 ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ నర్సింగ్ సమితి డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్మేటి గోవర్ధన్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. కొవిడ్-19 రోగులకు సేవలందించేందుకు ఔట్ సోర్సింగ్ విధానంలో 2,154 మంది స్టాఫ్ నర్సులను ఏప్రిల్ 28వ తేదీన విధుల్లో చేరారని తెలిపారు. అయితే నేటి వరకు వారికి వేతనాలు, నియాయక పత్రాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై డీఎంఈ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story