- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని వివాదస్పద భూమిలోని గోడను సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కోర్టు కేసులో ఉన్న ఈ భూముల్లో రిటైర్డ్ జడ్జి కుటుంబం ఇటీవలే గోడ నిర్మాణం చేపట్టిందంటూ విద్యార్థి, అధ్యాపక సంఘాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జడ్జి కుటుంబ సభ్యులు మాత్రం ఈ భూమి తమ ఆధీనంలోనే ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద స్థలంలోని ఇటుక గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా గోడ నిర్మించినందున కూలగొట్టినట్టు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
Next Story