- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రిలోని కూలీ కుతుబ్ షా భవనంలోని రెండో అంతస్థు టాయిలెట్లో శ్లాబు పెచ్చులూడింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కార్డియాలజీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పెద్ద శబ్ధంతో పెచ్చులూడి టాయిలెట్ బేసిన్ పై పడడంతో రోగులు, సిబ్బంది, వైద్యులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించారు. తక్షణమే మరమ్మత్తు పనులు చేపడతామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు ఆసుపత్రి ఆవరణలోకి వర్షం నీరు చేరడంతో పాత భవనాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.
Next Story