- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. నిధులు ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 12 వ వార్డు కౌన్సిలర్ బచ్చలకురి శ్రీనివాస్.. నిధులు ఇవ్వడం లేదని కోపంతో తన చెప్పుతో తానే కొట్టుకోబోయాడు. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బడుగుల లింగయ్యలు సభ వేదిక మీద ఉండగానే కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకోడానికి ప్రయత్నించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశం అయింది.
Next Story