- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అదే రోజున భీకర యుద్ధం.. సంచలనం సృష్టిస్తున్న పండితుడి సోషల్ మీడియా పోస్ట్

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ పాక్పై విరుచుకుపడుతుంది. లంకను కాపాడిన హనుమంతుడే ఈ ఆపరేషన్కు మార్గదర్శకమని ప్రకటించింది భారత ప్రభుత్వం. రాత్రి నుంచి దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ పండితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఆయన ఇండియా వార్లో పాల్గొనబోతుందని చెప్పాడు.
అవును.. స్వామి యోగేశ్వరానంద గిరి ఓ పాడ్ కాస్ట్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా వివరించాడు. మే 30న ఆరు గ్రహాలు ఒకే కక్ష్యలోకి రాబోతున్నాయని.. ఈ సమయంలోనే మహాభారతంలో కురుక్షేత్రం లాంటి యుద్ధాలు జరిగాయని తెలిపాడు. ఈ సమయంలో ఇండియా వార్ చేయబోతుందని చెప్పాడు. ఇది తాను చెప్తుంది కాదని.. మీరు కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చని తెలిపాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు భీకర యుద్ధం జరిగితే గెలిచేది మనమే అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సారి పాకిస్తాన్ నామ రూపం లేకుండా పోతుందని అంటున్నారు.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation
- Social media
- Mahabharath