- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్కు షాక్ ఇచ్చిన భారత్...3ఫైటర్ జెట్లని పేల్చేసిన ఆర్మీ
జమ్మూకశ్మీర్ పై పాకిస్థాన్ ఆర్మీ డ్రోన్స్, మిస్సైల్స్తో దాడులకు పాల్పడింది. కొన్ని డ్రోన్స్ను భారత డిఫెన్స్ సమర్దవంతంగా అడ్డుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ పై పాకిస్థాన్ ఆర్మీ డ్రోన్స్, మిస్సైల్స్తో దాడులకు పాల్పడింది. కొన్ని డ్రోన్స్ను భారత డిఫెన్స్ సమర్దవంతంగా అడ్డుకుంది. కానీ జమ్మూకశ్మీర్తో పాటూ కొన్నిచోట్ల పేలుళ్లు సంభవించాయి. పాక్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. పాక్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ ను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. మొత్తం మూడు ఫైటర్ జెట్లను భారత ఆర్మీ కూల్చివేసింది. అంతే కాకుండా పది పాకిస్థాన్ డ్రోన్లను సైతం పేల్చివేసింది.
Next Story






