- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: పల్లా రాజేశ్వర్ రెడ్డి
by Shyam |
![రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: పల్లా రాజేశ్వర్ రెడ్డి](https://www.dishadaily.com/wp-content/uploads/2020/04/14-9.jpg)
X
దిశ నల్గొండ: భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో తొలుత లాక్డౌన్ ప్రకటించి తెలంగాణలో కరోనా విజృంభించకుండా సీఎం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులు ఇబ్బందులు పడొద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అభివర్ణించారు.
Tags: Palla Rajeshwar Reddy, MLA Pailla Shekar Reddy, Grain buying center, Bhongir
Next Story