సిరిసిల్లలో కరోనా ఆస్పత్రి ప్రారంభం

by  |
సిరిసిల్లలో కరోనా ఆస్పత్రి ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కోవిడ్ పేషెంట్లకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని, ప్రత్యేక అంబులెన్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వస్తే భయపడాల్సిన అవసరంలేదని.. అలా అని ఆశామాషీగా తీసుకోవొద్దన్నారు. మన జాగ్రత్తలో మనముంటూ ముందుకు సాగాలని సూచించారు.



Next Story

Most Viewed