- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కోవిడ్ పేషెంట్లకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని, ప్రత్యేక అంబులెన్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వస్తే భయపడాల్సిన అవసరంలేదని.. అలా అని ఆశామాషీగా తీసుకోవొద్దన్నారు. మన జాగ్రత్తలో మనముంటూ ముందుకు సాగాలని సూచించారు.
Next Story