- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
Next Story






