- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిశా తీరం వెంబడి పయనిస్తూ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ రోజు అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. రేపు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడగా.. రాయలసీమలో భారీ వర్షాలు పడనున్నాయని అన్నారు. మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావారణ శాఖ అధికారి హెచ్చరించారు.
Next Story