- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి,నిజామాద్: భార్య పిల్లలతో కలిసి బైక్ పై వెళుతున్న వ్యక్తిని రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది.లారీ, టీవీఎస్ బైక్ ను ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో నగరం లోని సుభాష్ నగర్ చెందిన అర్జున్ మృతి చెందాగా అతని భార్య చింతల లక్ష్మి, కుమారులు సాంబయ్య (7),సారలయ్య (4) గాయపడ్డారు . ఏడపల్లి పోలీస్ లు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story