- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి డంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. గడ్డిగానిపల్లిలో అదుపుతప్పి ఓ వ్యక్తిపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జడల లింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లోకి చొరబడి పలు వాహనాలు, ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు గ్రామస్తులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story