- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా అతడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో జిల్లాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఒమిక్రాన్ బాధితులను చికిత్స కోసం హైదరాబాద్లోని టిమ్స్కు తరలించారు. వీరికి సన్నిహితంగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Next Story