- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు.. ఇంట్లోకి చేరిన చీమల బెడద మరో వైపు.. చీమల నుంచి రక్షించుకోవాడానికి నిప్పు పెట్టిన ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రాజేశం గుట్టకు చెందిన సుకన్య (60) అనే వృద్ధురాలు తన ఇంట్లోని ఓ గదిలో చీమల బెడదతో తీవ్రం కావడంతో, వాటిని చంపడానికి కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు తీవ్రం కావడంతో సుకన్య కూడా ఆ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story