- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గంజాయి స్మగ్లర్లు(దొంగలు) రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కవిటి మండలం మంగళవారం సంత జంక్షన్ వద్ద కవిటి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆయిల్ ట్యాంక్ లో గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా..ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఓ యువకుడుని అదుపులోకి తీసుకోగా మరో యువకుడు పరారయ్యాడు. మరింత లోతుగా పోలీసులు అధ్యయనం చేస్తూ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఈ గంజాయి ట్యాంక్ ను రిసీవ్ చేసుకుందుకు కారులో వేచి ఉన్న మరో నలుగురు వ్యక్తులను ఇచ్చాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story