- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: అక్రమంగా తరలిస్తున్న 17 టన్నుల రేషన్ బియ్నాన్ని అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రేషన్ కార్డు లబ్దిదారుల నుంచి 17 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా గమనించిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే లారీని పట్టుకుని బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సదరు వ్యాపారి బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.
Tags: Officers, seized, 17 tonnes, ration rice, illegally, nalgonda, suryapet
Next Story